సికింద్రాబాద్ బోయిన్ పల్లి లో భారీగా డ్రగ్స్ పట్టివేసారు. 8.5 కోట్ల విలువైన అఫిడమిన్ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో ముగ్గురు అరెస్ట్ చేసారు. మాదకద్రవ్యాలను క్జైలో వాహనంలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.