YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రధాని మోదీని దూషించడంపై గవర్నర్ కు ఏపీ బీజేపీ పిర్యాదు

ప్రధాని మోదీని దూషించడంపై గవర్నర్ కు ఏపీ బీజేపీ పిర్యాదు
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రధాని మోదీని దూషించడంపై ఏపీ బీజేపీ నేతలు గురువారం గవర్నర్ నరసింహన్‌కు పిర్యాదు చేశారు. అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రధానిపై మంత్రి అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరామని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. ప్రజలు ఆ పార్టీకి ఓట్లు ఎలా వేశారో తనకు అర్థం కాలేదని  చాలా సంస్కారహీనమైన భాష దేశ ప్రధానిమీద వాడుతున్నారని ఆయన విమర్శించారు. మంత్రి అఖిలప్రియను మంత్రి వర్గం నుంచి తొలగించాలని ఆయన బీజేపీ తరఫున డిమాండ్ చేశారు. ఈ మేరకు గరవర్నర్‌కు పిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు.

Related Posts