YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నీతి అయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ

నీతి అయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ

అమరావతి
సచివాలయంలో నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.  విజన్ -2047  డాక్యుమెంట్ రూపకల్పన పై నీతి ఆయో ప్రతినిధులతో చర్చ జరిపారు. వికసిత్ భారత్ ,వికసిత్ ఏపీ పై నీతి ఆయో ప్రతినిధులతో సీఎం చర్చించారు. 2047 నాటికి ఏపీని 2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం. అందుకోసమే ఏపీ విజన్ డాక్యుమెంట్స్ సిద్ధం చేస్తున్నట్లు సీఎం వివరించారు. మాక్రో టు మైక్రో విధానం అవలంబించేలా ఏపీ అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

Related Posts