YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సంగం డైరీ ముందు ఉద్రిక్తత

సంగం డైరీ ముందు ఉద్రిక్తత

నల్లగొండ
మిర్యాలగూడ మండలం, శ్రీనివాసనగర్ లోని సంగం డైరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది.  డైరీ ప్రారంభోత్సవాన్ని పాడి రైతులు అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో డైరీ సిబ్బందికి పాడి రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. గతంలో విటి డైరీ గా ఉన్న సంస్థను బకాయిలు పడ్డ నేపథ్యంలో.. బ్యాంక్ అధికారులు సంఘం డైరీకి విక్రయించారు.బుధవారం నాడు నేడు నూతన యాజమాన్యం డైరీని ప్రారంభించేందుకు సన్నద్ధం కాగా.. తమకు పాత బకాయిలు చెల్లించాలంటూ రైతులు  ఆందోళనకు దిగారు. బ్యాంక్ అధికారులు, సంఘం డైరీ యాజమాన్యం కుమ్మక్కై.. దొడ్డిదారిలో డైరీ ఫార్మ్ ను చేజిక్కించుకున్నారని ఆరోపించారు.

Related Posts