YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పార్టీ మారడం లేదు రోజా

పార్టీ మారడం లేదు రోజా

చిత్తూరు
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ చేరిన నేతలు ఒక్కొక్కరుగా ప్రస్తుతం అధికార పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తానూ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై నగరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. తాను పార్టీ మారడం లేదని, జగన్‌తోనే కలిసి నడుస్తానని క్లారిటీ ఇచ్చారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రజలు క్షమించరని అన్నారు.

Related Posts