YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి

ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి

ఇడుపులపాయ
స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15 వ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద పూల మాల వేసి శ్రద్దాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి  వైఎస్ విజయమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు.. వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు.

Related Posts