YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నడిగూడెంలో హరిష్ రావు పర్యటన

నడిగూడెంలో హరిష్ రావు పర్యటన

సూర్యాపేట
సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో.. వరద బాధిత ప్రాంతాలను పరిశీలించడానికి..మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి,ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కెపి వివేకానందలు మంగళవారం ఉదయం సూర్యాపేట కు చేరుకున్నారు. క్యాంప్ కార్యాలయంలో టిఫిన్ చేసి.. నేరుగా నడిగూడెం మండలం, కాగిత రామచంద్రపురం లో సాగర్ ఎడమ కాలువ తెగిన ప్రాంతానికి బయలుదేరారు

Related Posts