YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పురుషోత్తమాయగూడెం సీతారాం తండాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

పురుషోత్తమాయగూడెం సీతారాం తండాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

మహబూబాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం నాడు పురుషోత్తమాయగూడెం సీతారాం తండాలో పర్యటించారు. తండాలో బాధితులని పరామర్శించారు. తక్షణమే అందరికీ ఇల్లు కట్టించాలంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీతక్కలకు సూచనలు చేసారు. మృతుల కుటుంబాలకు బాధితులకి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం  ప్రకటించారు. తక్షణ సహాయం కింద పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందచేసారు. వరదల్లో కొట్టుకుపోయిన స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్, పట్టా పాసుపుస్తకాలు ఇంకా ఏవిధమైన కాగితాలు పోయినా వెంటనే పోలిస్  స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్  నమోదు చేయండి. అధికారుల టెక్నికల్ ఇష్యూ లేకుండా సత్వర చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రత్యేక ఫండ్ కింద 5 కోట్ల రూపాయల కలక్టర్ నిదిలో విడుదల చేశాం. సమస్యలలో ఉన్న వారందర్నీ ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని అన్నారు.

Related Posts