YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ట్రాక్టర్ నడుపుతూ మంత్రుల పర్యటన

ట్రాక్టర్ నడుపుతూ మంత్రుల పర్యటన

విజయవాడ
రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు, మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి బుధవారం ఉదయం చిట్టి నగర్ ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహార పంపిణీ చేసేందుకు ట్రాక్టర్ నడుపుతూ ముంపు ప్రాంతాలకు వెళ్లారు. నేరుగా బాధితులకు ఆహారం, పాలు, తాగునీరు పంపిణీ చేసారు. ప్రతి ఇంటి వద్ద ఆగి ఆహారం అందిందా లేదా అని  మంత్రులు అడిగారు. ట్యాంకర్ల ద్వారా నివాసాలకు నీటి సరఫరా చేస్తున్నారు.

Related Posts