YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భారీ వర్షాలకు జిల్లాలో నిండుకుండలా మారిన జలాశయాలు

భారీ వర్షాలకు జిల్లాలో నిండుకుండలా మారిన జలాశయాలు

ఏలూరు
ఏలూరు జిల్లాలోని జలాశయాలు భారీ వర్షాలకు నిండుకుండాల మారాయి. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద 31.100 మీటర్ల నీటిమట్టం నమోదు అయింది. స్పిల్ వే నుండి 6,79,782 క్యూసెక్కుల గోదావరి జలాలు దిగువకు విడుదల చేస్తున్నారు. చింతలపూడి వద్ద తమ్మిలేరు జలాశయంలో ఇన్ఫ్లో 2519, ఔట్ ఫ్లో 3839 క్యూసెక్కులు. జంగారెడ్డిగూడెం వద్ద ఎర్ర కాల్వ జలాశయంలో ఇన్ ఫ్లో 1505, ఔట్ ఫ్లో 1747 క్యూసెక్కులు.

Related Posts