YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు

వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు

అమరావతి
వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టులో చుక్కెదురయింది.
టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించింది.  దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురి  బెయిల్ తిరస్కరణకు గురయింది.  హైకోర్టులో జోగి రమేష్కు కుడా ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్కు ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురయింది.

Related Posts