YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ హయంలో ప్రాజెక్టుల నిర్వహణ లేదు

జగన్ హయంలో ప్రాజెక్టుల నిర్వహణ లేదు

విజయవాడ
ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది వరదను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి బుధవారం పరిశీలించారు. కొట్టుకు వచ్చిన పడవల దాటికి విరిగిపోయిన గేట్లను పరిశీలించారు.
వైఎస్ షర్మిలా రెడ్డిమాట్లాడుతూ పడవలు కావాలనే వదిలారా ?  దీనికి భాద్యులు ఎవరో గుర్తించాలి.  కఠిన చర్యలు తీసుకోవాలి.  ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి. ప్రకాశం బ్యారేజీకి ఇది సామాన్యమైన దెబ్బ కాదు.  జగన్ హయాంలో అసలు బ్యారేజీలకు, ప్రాజెక్టులకు సరైన నిర్వహణ కూడా లేదని అన్నారు.

Related Posts