YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ నిర్లక్ష్యానికి గురయిన బుడమేరు

జగన్ నిర్లక్ష్యానికి గురయిన బుడమేరు

విజయవాడ
జగన్ నిర్లక్ష్యానికి అమరావతి, పోల వరంతోపాటు బుడమేరు కూడా గురైందని మంత్రి నిమ్మల రామానా యుడు మండిపడ్డారు. విజయ వాడ సింగ్ నగర్ ను వరద చుట్టూ ముట్టడానికి కారణం జగనేనని మండిపడ్డారు.అర్ధరాత్రి భారీ వర్షం, ఉదృత గాలి వీస్తున్న నిద్రాహారాలు సైతం మాని బుడమేరు గండ్ల పూడి క పనుల్లో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల  నిమగ్నమయ్యారు. పనులకు ఎక్కడ ఆటంకం కలగ కుండా అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకు జోరున వానలోనే తడుస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు.

Related Posts