హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం పవన్ కళ్యాణ్ అందించారు. సీఎం రేవంత్ రెడ్డికి చెక్ ను అందజేసారు.