YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంత్రి సంధ్యారాణి ఎస్కార్టు వాహనానికి ప్రమాదం

మంత్రి సంధ్యారాణి ఎస్కార్టు వాహనానికి ప్రమాదం

విజయనగరం
మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం జరిగింది.  ఎస్కార్ట్ వాహనాన్ని మరో వాహనం ఢీకొంది. ఘటనలో  నలుగురు కానిస్టేబుల్ కు గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. విజయనగరం జిల్లా భూసాయవలస దగ్గర ఘటన జరిగింది.

Related Posts