హైదరాబాద్
రాజకీయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి నీతీ నియమం ఉంటే కేసిఆర్ ని కలవండని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు, గాంధీ ఇప్పటికీ బీఆర్ఎస్ లో వున్నానని అంటున్నారు. తెలంగాణా రాష్ట్రంవచ్చిన తర్వాత బిఆర్ యస్ పార్టీ లో కులమతాలు ప్రాంతీయ విభేదాలు లేవని అన్నారు. పోలీసులు మా కార్యకర్తలను నిర్బంధించారు. కాంగ్రెస్ నాయకులను మాత్రం స్వేచ్చగా వదులు తున్నారని ఆరోపించారు. .