YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బీజేపీది కట్ర రాజకీయాలు

బీజేపీది కట్ర రాజకీయాలు
ఆంధ్ర రాష్టాన్ని  అంతర్జాతీయా స్థాయిలో  అభివృద్ధికి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడి పనిచేస్తున్నారు. దేశ భక్తిని తుంగలో  తొక్కే విధంగా రాష్ట్రపతి భవన్  ఇప్తార్ విందును రద్దు చేశారని ఎమ్మెల్సీ డొక్కా మణిక్యవర ప్రసాద్ అన్నారు. శుక్రవారం నాడు అయన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  మీడియాతో మాట్లాడారు.  బీజేపీ ప్రధానమంత్రి రాష్ట్రపతి ప్రజల్లో మత సహానాన్ని రెచ్చేగొట్టే కార్యక్రమాలు చేస్తారు. అన్ని మతాలను ముఖ్యమంత్రి చంద్రబాబు  గౌరవించే విధంగా ఇప్తార్ విందులు ముస్లింలకు   నిర్వహిస్తున్నారు. బీజేపీ దేశ భక్తిని తుంగలో  తొక్కే విధంగా రాష్ట్రపతి భవన్  ఇప్తార్ విందును రద్దు చేశారని అన్నారు.  గత 50 ఏళ్లుగా సంప్రదాయం గా వస్తున్న ఇప్తార్ విందులను  మోడీ ప్రభుత్వం కావాలనే నిలిపివేసింది.  రాష్ట్ర  ముస్లిం మైనారిటీలు గమనింస్తూనే ఉన్నారు బీజేపీ చేస్తున్న కుట్ర రాజకీయాలు చేస్తోందని అన్నారు. మత సహనానికి  నిదర్శనం  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. అది ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ చేస్తున్న మత రాజకీయాలకు బుద్ది చెప్పాలని అన్నారు.
పవన్ ,జగన్,లు రాష్ట్ర సమస్యలపై అవగాహన ఉంటే మాట్లాడండి , అనవసరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పై బురద జల్లే  మాటలు మాట్లాడొద్దని సూచించారు. 

Related Posts