YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైభవంగా గణేషుడి శోభా యాత్ర

వైభవంగా గణేషుడి శోభా యాత్ర

హిందూపురంలో శుక్రవారం గణేష్ శోభాయాత్ర వైభవంగా జరిగింది. - హిందూపురం మున్సిపల్ పరిధిలో 180 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసారు. - ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో 2 ఏఎస్ పిలు, 4 డిఎస్పీలు, 30 మంది సీఐలు, 12 వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.  మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అయిన  ఈ శోభాయాత్ర పట్టణ వీధుల్లో వివిధ ఆకృతుల్లో తయారుచేసిన గణనాథులను అంబేద్కర్ సర్కిల్ మీదుగా గురునాథ సర్కిల్, రహమత్పూర్ సర్కిల్ చేరుకొని గుడ్డం రంగనాథ స్వామి ఆలయ కోనేరులో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసారు.

Related Posts