YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు

వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి
ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు వదర బాధితులకు ఆర్ధిక సహాయం ప్రకటించారు. విజయవాడలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి రూ.25వేలు, ఫస్ట్, ఇతర ఫ్లోర్లు మునిగిన వారికి 10,000 చొప్పున ఆర్ధిక సాయం అందిస్తారు. అలాగే కిరాణా షాపులు, ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి రూ.25వేలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చిన వారికి రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

Related Posts