హైదరాబాద్
తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఈనెల 28, 29 తేదీలలో నగరంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు జాతీయ వైద్య కమిషన్ సభ్యుడు డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. ఇఃదుకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. 29న అమీర్పేటలోని మ్యారిగోల్డ్ జరిగే అంతర్జాతీయ సదస్సు ను జాతీయ మెడికల్ కమిషన్ చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ బి.ఎన్ గంగాధర్, ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని చెప్పారు. ఈ సదస్సులో సుమారు 1000 మందికి పైన వైద్యులు హాజరవుతారని అన్నారు.