YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

అగ్రిగోల్డ్ వేలానికి సిద్దం

అగ్రిగోల్డ్ వేలానికి సిద్దం
అగ్రిగోల్డ్ కేసుపై హైకోర్టులో  విచారణ జరిగింది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం నిర్వహించేందుకు జిల్లాస్థాయి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. కలెక్టర్, రిజిస్ట్రార్, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శితో జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు. కృష్ణా జిల్లాలోని 5 ఆస్తులను 6 వారాల్లో వేలం వేయాలని హైకోర్టు ఆదేశించింది. కాగా రూ. 50 కోట్లు విలువైన 10 ఆస్తుల జాబితాను తెలంగాణ సీఐడీ కోర్టుకు సమర్పించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.

Related Posts