YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏ మతాలకు చెందిన మందిరాల్లో వారే పనిచేయాలి

ఏ మతాలకు చెందిన మందిరాల్లో వారే పనిచేయాలి

అమరావతి
ఏ మతాలకు చెందిన మందిరాల్లో వారే పనిచేయాలి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు సంబంధించిత్వరలోనే కొత్త చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రార్థనా మందిరాలు, చర్చిలు, మసీదుల్లో ఆయా మతాలకు సంబంధించిన వారే పనిచేయాలి అని స్పష్టం చేశారు . అన్యమతస్థులు ఉండటానికి వీల్లేదు అన్నారు. అందరూ వాళ్ల సంప్రదాయాలను గౌరవించాలి అన్నారు. వాటి ప్రకారమే అక్కడకు వెళ్లిన వారు నడుచుకోవాలి అని అన్నారు. ఇందులో మరో ఆలోచన లేదు అని సీఎం స్పష్టం చేశారు.

Related Posts