YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గాయత్రి మృతి పట్ల గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం

గాయత్రి మృతి పట్ల గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం

హైదరాబాద్
తెలుగు సినిమా సీనియర్ నటులు  రాజేంద్ర ప్రసాద్  కుమార్తె గాయత్రి   గుండెపోటుతో అకాల మృతి పట్ల హరియాణా గవర్నర్  బండారు దత్తాత్రేయ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు.
గాయత్రి  ఆత్మకు శాంతిని చేకూర్చాలని, రాజేంద్ర ప్రసాద్  కుటుంబ సభ్యులకు ఈ బాధాతప్త సమయాన మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు  బండారు దత్తాత్రేయ  తెలియజేసారు.

Related Posts