హైదరాబాద్
తెలుగు సినిమా సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో అకాల మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు.
గాయత్రి ఆత్మకు శాంతిని చేకూర్చాలని, రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులకు ఈ బాధాతప్త సమయాన మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ తెలియజేసారు.