YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా ఆందోళన..!!

పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా ఆందోళన..!!

  విజయవాడ సిపిఐ, సిపిఎం, జనసేన ఆధ్వర్యంలో రస్తా రోకో. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా ఆందోళన. ఈ ఆందోళన లో  వామపక్ష నేతలు మధు, రామకృష్ణ, ముత్తంశెట్టి కృష్ణారావు పాల్గొన్నారు. వామపక్ష నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.

Related Posts