YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దేశం పారిశ్రామిక దిగ్గజాన్ని కోల్పోయింది ఏపీ బీజేపీ

దేశం పారిశ్రామిక దిగ్గజాన్ని కోల్పోయింది ఏపీ బీజేపీ

విజయవాడ
రతన్ టాటా ఇక లేరన్న విషయం పారిశ్రామిక రంగం శోకసంద్రంలో మునిగి పోయింది. భారత దేశం విలువ లతో కూడిన పారిశ్రామిక దిగ్గజాన్ని కోల్పోయిందని ఆంధ్రప్రదేశ్ బిజెపి విచారాన్ని వ్యక్తం చేసింది. జాతీయ వాది, గొప్ప మానవతా వాది గా బిజెపి పేర్కొంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ , అనకాపల్లి ఎంపీ సిఎం రమేష్, రాష్ట్ర మంత్రి వై సత్య కుమార్ ట్విట్టర్ వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Related Posts