YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ పాలన అవినీత మయం

 టీడీపీ పాలన అవినీత మయం
టీడీపీ నాలుగేళ్ళ పాలన అవినీతి మయం, కుటుంబ పాలన, ప్రజలకు మోసం. - ప్రజల డబ్బుతో రాజకీయ ప్రయోజనాల కోసమే నవనిర్మాణ దీక్షలు జరిపారని  వైసీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి మండిపడ్డారు.  ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు, నవనిర్మాణ సభలు ప్రజలు లేక వెలవెలబోయాయి. ఆంధ్రుల హక్కుల వంచన విధానాల వారధి చంద్రబాబని విమర్శించారు. ప్రత్యేక హోదా సజీవంగా ఉండడానికి కారణం జగన్.  నాలుగేళ్లుగా అమిత్ షా స్క్రిప్ట్, మోడీ భజన చేసింది మీ తండ్రి, కొడుకులే, జగన్ పై ఆరోపణలు చేస్తే సహించమని అన్నారు. జన్మభూమి కమిటీలు, సాధికార మిత్రుల చేతిలోకి అభివృద్ధి పథకాలు వెళ్లిపోయాయ్. అర్హులకు పథకాలు అందడం లేదు.   చంద్రబాబు రంగులు మార్పిడితో ఉసిరివెల్లి కూడా భయపడుతుందని అయన అన్నారు.

Related Posts