YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సబ్సీడితో పాడి గేదెలు

సబ్సీడితో పాడి గేదెలు
రూ 800 కోట్ల రూపాయల ఖర్చుతో   50 శాతం సబ్సిడీ పై 2 లక్షల 17 వేల మందికి పాడిగేదెల పంపిణీ చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం సచివాలయంలో అయన మీడియాతో మాట్లాడారు.  లీటర్ పాలకు 4 రూపాయల ఇంసెంటివ్ క్రింద  బకాయిల చెల్లింపుకు 50 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం. జీహెచ్ ఎంసీ పరిధిలో  150 విజయ డైరీ ఔట్ లెట్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అయన అన్నారు. 75 శాతం సబ్సిడీపై  మత్స్య కారులకు  వాహనాలు పంపిణీ చేస్తున్నాం. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలలో విజయ డైరీ ఉత్పత్తులు వినియోగించేలా ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. ప్రయివేటు భాగస్వామ్యంతో  మత్స్య రంగ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుందని అయన వివరించారు.

Related Posts