YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

సిక్కు ప్రయాణికులకు ఖలిస్థాన ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ హెచ్చరిక

సిక్కు ప్రయాణికులకు ఖలిస్థాన ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ హెచ్చరిక

న్యూయార్క్ అక్టోబర్ 21
ఖలిస్థాన ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నున్ సిక్కు ప్రయాణికులు ఎయిర్ ఇండియా విమానాలను నవంబర్ 1 నుంచి 19 వరకు ఎక్కరాదని, ఆ రోజుల్లో దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించాడు. ఆ రోజులు ‘సిక్కుల ఊచకోత 40వ వార్షికం’ సందర్భంగా వస్తున్నాయని పేర్కొన్నారు. పన్ను 2019 నుంచి ఎన్ఐఏ నిఘాలో ఉన్నారు. ఆయనపై 2022 నవంబర్ 29న కేసు నమోదయింది.

Related Posts