YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రజినీ వీరాభిమాని మృతి..!!

రజినీ వీరాభిమాని మృతి..!!

 ‘కాలా’ చిత్ర టిక్కెట్‌ కోసం రెండు రోజులుగా క్యూలైన్‌లో వేచి ఉన్న రజినీ వీరాభిమాని అలసటతో మృతిచెందిన ఘటన విషాదాన్ని నింపింది. తమిళనాడులోని తేని జిల్లా కీల్‌రాజ వీధికి చెందిన కుమరేశన్‌ (29) నగల తయారీ కేంద్రంలో పనిచేస్తున్నాడురెండ్రోజులుగా నిద్రాహారాలు లేకుండా క్యూలలో వేచి ఉన్న కుమరేశన్‌ అలసటకు గురై మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Related Posts