YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఎయిర్ టెల్ మరో కొత్త ఆఫర్..కస్టమర్లను నిలుపుకునేందుకు తంటాలు..!!

ఎయిర్ టెల్ మరో కొత్త ఆఫర్..కస్టమర్లను నిలుపుకునేందుకు తంటాలు..!!

ఎయిర్ టెల్ ఓ కొత్త ప్లాన్ ను ప్రకటించింది. కేవలం రూ.149కే 28 రోజుల పాటు ప్రతీ రోజు 2జీబీ 3జీ/4జీ డేటాను ఆఫర్ చేసింది. కొన్ని సర్కిళ్లలోనే ప్రస్తుతానికి అమల్లోకి. కస్టమర్లను నిలుపుకునేందుకు తంటాలు పడుతున్న ఎయిర్టెల్.జియో రూ.149 రీచార్జ్ చేసుకున్న వారికి ప్రతి రోజూ 1.5 జీబీ 4జీ డేటాను 28 రోజుల పాటు ఆఫర్ చేస్తోంది. నికి పోటీగా ఎయిర్ టెల్ ప్రతి రోజూ అదనంగా మరో అర జీబీ డేతాతో మొత్తం 2జీబీ డేటాతో కూడిన ప్లాన్ ను తీసుకొచ్చినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related Posts