YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మహాకుంభ మేళలో పాల్గోన్న రాష్ట్రపతి

మహాకుంభ మేళలో పాల్గోన్న రాష్ట్రపతి

ప్రయాగ్ రాజ్
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేళాకు వచ్చారు. ట్లో ఆమె త్రివేణి సంగమం ప్రాంతంలో పుణ్యస్నానం ఆచరించారు.  ఈ క్రమంలో రాష్ట్రపతి ముర్ముకు యూపీ సీఎం ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఘన స్వాగతం పలికారు. తరువాత ఆమె  పడవలో త్రివేణి సంగమం వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు.

Related Posts