YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అర్జున్ రెడ్డి జోడిగా భానుమతి..??

అర్జున్ రెడ్డి జోడిగా భానుమతి..??

"ఫిదా" సినిమా తో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది  సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె వరుస గా సినిమాలు చేస్తుంది.   'ఓనమాలు' .. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నా క్రాంతిమాధవ్,  తన తాజా చిత్రాన్ని విజయ్ దేవరకొండతో చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవిని ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. హీరో .. హీరోయిన్లకి గల క్రేజ్ కారణంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.   

Related Posts