పోలవరం లో 9 వేల కోట్ల పనులు జరిగితే జగన్ సినిమా పోల్చుతున్నాడు. సీటు ఇస్తే మా పార్టీ లోకి వస్తాన్న కన్నా ఢిల్లీ వెళ్లి విమర్శలు చేస్తున్నాడని మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. సాయి రెడ్డి లాంటి దొంగకి పోలవరం పనుల పై మేము ఒట్టేసి చెప్పాలా. జగన్ బీకామ్ చదివాడా, ఎంబీయే చేశాడా స్పష్టం చెయ్యాలన్నారు. మానసిక సమస్య ఉంటే జగన్ డాక్టర్ ని సంప్రదించాలి. కార్మికులు, ఇంజినీర్ల కష్టాన్ని అవమానించేలా వైసీపీ వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు.