YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

విభజన హామీలను మరచిపోయిన కేంద్రం

 విభజన హామీలను మరచిపోయిన కేంద్రం
బయ్యారం స్టీల్ ప్లాంట్ పై కేంద్రం వివరణ అన్యాయంగా ఉందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. గురువారం నాడు మీడియాతో ఆయన మాట్లాడుతూ…భజన చట్టంలోని హామీలను కేంద్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. హామీల అమలుకు కృషి చేయడం సీఎం కేసీఆర్ మరిచారని, తెలంగాణ హక్కులను కేసీఆర్ కాపాడాలని డిమాండ్ చేశారు. హామీల అమలుకు కేంద్రంపై కేసీఆర్ ఎందుకు ఒత్తిడి పెంచడంలేదని ఆరోపించారు , కేంద్రంతో కేసీఆర్కు ఉన్న రహస్య ఒప్పందమంటని అయన  ప్రశ్నించారు. 

Related Posts