బయ్యారం స్టీల్ ప్లాంట్ పై కేంద్రం వివరణ అన్యాయంగా ఉందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. గురువారం నాడు మీడియాతో ఆయన మాట్లాడుతూ…భజన చట్టంలోని హామీలను కేంద్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. హామీల అమలుకు కృషి చేయడం సీఎం కేసీఆర్ మరిచారని, తెలంగాణ హక్కులను కేసీఆర్ కాపాడాలని డిమాండ్ చేశారు. హామీల అమలుకు కేంద్రంపై కేసీఆర్ ఎందుకు ఒత్తిడి పెంచడంలేదని ఆరోపించారు , కేంద్రంతో కేసీఆర్కు ఉన్న రహస్య ఒప్పందమంటని అయన ప్రశ్నించారు.