YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీవీ సీరియల్స్ పై సెన్సార్ విధించాలి ఏపి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని

టీవీ సీరియల్స్ పై సెన్సార్ విధించాలి     ఏపి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని
హింసాత్మక దృశ్యాలు ఎక్కువగా ఉండే టీవీ సీరియల్స్ పై సెన్సార్ విధించాంటూ కోర్టుకు వెళ్తానని ఏపి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి చెప్పారు.. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తానన్నారు. సోషల్ మీడియాల్లో అశ్లీల దృశ్యాన్ని నిరోధించడానికి కృషిచేస్తామని ఆమె హామీ ఇచ్చారు. మద్యపానం వల్లే మహిళలపై అకృత్యాలు పెరిగాయన్నారు. మద్యం అమ్మకాలను నియంత్రంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా చట్టాలపై అవగాహన పెంచడానికి సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.

Related Posts