YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదల

ఏపీలో పదోతరగతి  ఫలితాలు విడుదల

విజయవాడ
ఏపీలో బుధవారం పదో తరగతి ఫలితాలను విడుదల చేసారు.  81.14శాతం మంది విద్యార్థులు  ఉత్తీర్ణత సాధించారు. 93.90శాతం ఉత్తీర్ణతతో మొదటిస్థానంలో అల్లూరి మన్యం జిల్లా నిలిచింది.  1680 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి.  6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

Related Posts