YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేన మానవహారం

జనసేన మానవహారం

విజయవాడ
పహల్గాం ఉగ్ర దాడిని నిరసిస్తూ, ఆ దాడిలో మృతులకి సంతాప సూచకంగా జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఉదయం విజయవాడలో మానవ హారం కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు రోడ్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి  నాదెండ్ల మనోహర్  పాల్గొన్నారు. పార్టీ నేతలు  సామినేని ఉదయ భాను,  అమ్మిశెట్టి వాసు,  మండలి రాజేష్,  అక్కల గాంధీ,  రావి సౌజన్య,  మల్లెపు విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related Posts