YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

రంజాన్ సందర్భంగా బంపరాఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్..!!

రంజాన్ సందర్భంగా బంపరాఫర్  ప్రకటించిన  బీఎస్ఎన్ఎల్..!!

 రంజాన్ సందర్భంగా బి ఎస్ ఎన్ యల్ తమ వినియోగదారులకు ఒక అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. రూ. 786తో రీచార్జ్ చేసుకుంటే, 150 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చని, రోమింగ్ ఉచితమని, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లు పంపుచోవచ్చని, రోజుకు 2 గిగాబైట్ల 3జీ లేదా 4జీ డేటాను కూడా అందిస్తామని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 12 లక్షల మంది ఎంఎన్పీ తీసుకుని ఇతర నెట్ వర్క్ ల నుంచి వచ్చారని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

Related Posts