![టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికీ గాంధీభవన్ లో స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన రంగ రెడ్డి జిల్లా కార్యకర్తలు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికీ గాంధీభవన్ లో స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన రంగ రెడ్డి జిల్లా కార్యకర్తలు](https://www.yuvnews.com/telugu/admin/public/files/2018/01/uttam_kumar_reddy_ranga_reddy_visit.jpeg)
పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కొనసాగింపు పై ఏఐసిసి ఉత్తర్వులు వెలువడిన తరువాత తొలిసారి గాంధీభవన్ కు వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఉత్తమ్ కు ఘనంగా స్వాగతం పలికిన పార్టీ నాయకులు
భారీగా బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసిన కాంగ్రెస్ శ్రేణులు
ఉత్తమ్ అనుకూల నినాదాలతో దద్దరిల్లిన గాంధీభవన్