YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కుమారస్వామితో కేటీఆర్ భేటీ

కుమారస్వామితో కేటీఆర్ భేటీ
బెంగళూరు పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామిని కలిశారు. ఈ ఉదయం భేటీలో భాగంగా ఇరువురు కలిసి అల్పాహారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న మిషన్ భగీరథ, హరితహారం వంటి ప్రభుత్వ పథకాలను మంత్రిఈ సందర్భంగా వివరించారు. సీఎం కుమారస్వామి వినయం, సాధారణంగా ఉండే తత్వం తనను ఆకట్టుకున్నట్లు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

Related Posts