YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కేంద్ర మంత్రితో గడ్కరీ తో కెవిపి భేటీ

కేంద్ర మంత్రితో  గడ్కరీ తో కెవిపి భేటీ

- కేంద్ర మంత్రితో  గడ్కరీ తో కెవిపి భేటీ 

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, కొత్తపల్లి గీత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఉత్తరాంధ్ర చర్చా వేదిక బృందం కలిసింది. ఈ సందర్భంగా పోలవరం పనులు వేగవంతం చేసి, సకాలంలో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విశాఖలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రైవేటీకరణ చేయొద్దని కోరారు. విభజన చట్టంలోని హామీలను కూడా అమలు చేయాలంటూ కొణతాల రామకృష్ణ కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు.

Related Posts