YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

గచ్చిబౌలిలో ఐటీ సెంటర్‌ను ప్రారంభించనున్న జనసేనాని..!!

గచ్చిబౌలిలో ఐటీ సెంటర్‌ను ప్రారంభించనున్న జనసేనాని..!!

 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గచ్చిబౌలిలోని జనసేన కార్యాలయంలో ఐటీ సెంటర్, నాలెడ్జ్ హబ్‌ను ప్రారంభించనున్నారు. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను ఐటీ సెంటర్ ద్వారా జనసేన నాయకులకు, కార్యకర్తలకు తెలియజేయనున్నారు. అలాగే ఎన్నికల్లో సోషల్ మీడియా వ్యవహారాల కోసం ఐటీ సెంటర్‌ను వాడుకోవాలని పవన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Related Posts