YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

మోదీ దగ్గరికెళ్లి షేక్‌హ్యాండ్‌ ఇచ్చి .. ఆలింగనం చేసుకున్న రాహుల్..!!

మోదీ దగ్గరికెళ్లి షేక్‌హ్యాండ్‌ ఇచ్చి .. ఆలింగనం చేసుకున్న రాహుల్..!!

 కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభ లో ప్రసంగించారు. "నన్ను పప్పు అనుకున్నా పర్లేదు...దేశం కోసం భరిస్తా" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రసంగం ముగించే ముందు ప్రధాని మోదీ దగ్గరికి రాహుల్ వెళ్లారు. " నా మీద మీలో కోపం, ద్వేషం ఉన్నాయి. నేను వాటిని తొలగిస్తా" అని మోదీ దగ్గరికెళ్లి షేక్‌హ్యాండ్‌ ఇచ్చి .. ఆలింగనం చేసుకొని అనంతరం తన సీటులోకి వచ్చి కూర్చున్నారు. ఇది చుసిన కాంగ్రెస్.. బీజేపీ ఎంపీ లు మొదట బిత్తరపోయినా అనంతరం తేరుకుని ఆ దృశ్యాన్ని ఆస్వాదించారు.

Related Posts