YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

సరికొత్త ప్లాన్ ను ప్రకటించిన జియో..!!

సరికొత్త ప్లాన్ ను ప్రకటించిన జియో..!!

 టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తోన్న జియో సంస్థ తమ యూజర్లు కోసం మరో సరికొత్త ప్లాన్ ని ప్రకటించింది.. ఈరోజు నుండి మాన్‌సూన్ హంగామా ఆఫర్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో జియో సంస్థ తన వినియోగదారుల కోసం రూ.99 రీఛార్జ్ ప్లాన్ ని తీసుకొచ్చింది. ఈ ఆఫర్లో  14జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్ పొందుతారు.  ఈ ఆఫర్ కు కాలపరిమితి 28 రోజులు, రోజుకి 500ఎంబీ డేటాతో పాటు 300 ఉచిత ఎస్‌ఎంఎస్‌ లని పొందుతారు.

Related Posts