YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంపు..!!

 ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంపు..!!

 స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా వినియోగదారులకు శుభవార్త. డిపాజిట్లపై 5 నుంచి 10 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. కొత్త వడ్డీ రేట్లు జులై 30వ తేదీ నుంచి అమలవుతాయి. వివిధ కాలపరిమితులతో సాధారణ, వయో వృద్ధులు చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ రేట్లలో చేసిన మార్పులను ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఏడాది నుంచి పదేళ్ల కాలపరిమితికి రూ. కోటి కంటే తక్కువ చేసిన డిపాజిట్లపై వడ్డీని 5 నుంచి 10 బేసిస్‌ పాయింట్ల మధ్య పెంచింది. అంటే 0.05శాతం నుంచి 0.1శాతం పెరుగుతుంది.

Related Posts