YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

టీవీ యాంకర్ల ఫై మండిపడ్డ శ్రీప్రియ..!!

 టీవీ యాంకర్ల ఫై మండిపడ్డ శ్రీప్రియ..!!

నిన్నటి తరం నటి శ్రీప్రియ టీవీ యాంకర్ల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రస్తుతం చెన్నైలో కావేరి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కరుణానిధి గురించి వార్తల్లో ప్రస్తావించేటప్పుడు ఆయనను ఏకవచనంతో సంబోధిస్తున్నారని శ్రీప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. వయస్సులోనూ, హోదాలోనూ, జ్ఞానంలోనూ ఉన్నతస్థితిలో ఉన్న కరుణానిధి పేరుతో పాటు 'గారు' కూడా చేర్చి మర్యాదపూర్వకంగా సంబోధించడం నేర్చుకోవాలని ఆమె టీవీ యాంకర్లకు హితవు పలికారు.

Related Posts