YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఏ కూటమిలోనూ తమ పార్టీ చేరబోదని స్పష్టం చేసిన క్రేజీవాల్..!!

ఏ కూటమిలోనూ తమ పార్టీ చేరబోదని స్పష్టం చేసిన క్రేజీవాల్..!!

 2019 ఎన్నికలలో బీజేపీ ని ఓడించడానికి ప్రతిపక్ష పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి, ఓ కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏ కూటమిలోనూ తమ పార్టీ చేరబోదని స్పష్టం చేశారు.  హరియాణాలోని రోహ్ తక్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వచ్చే పార్లమెంట్ ఎన్నికలు, హరియాణా అసెంబ్లీ ఎన్నికలలోనూ ఆప్ అన్ని స్థానాల నుంచి బరిలోకి దిగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.

Related Posts