YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

కొత్త ప్లాన్లను ప్రకటించిన వోడాఫోన్..!!

కొత్త ప్లాన్లను ప్రకటించిన వోడాఫోన్..!!

 టెలికాం సంస్థల మధ్య డేటా వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా వోడాఫోన్ కూడా కొత్త ప్లాన్‌తో కస‍్టమర్లను  ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. వోడాఫోన్ తమ వినియోగదారుల కోసం రెండు ప్లాన్లు  ప్రకటించింది. వోడాఫోన్ రూ.549,  రూ.799 రెండు రీచార్జ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ. 549 ప్లాన్‌లో  రోజుకు 3.5జీబీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28 రోజులు.  అంటే మొత్తం 98 జీబీ డేటా నెలకు అందిస్తుంది. దీనితో పాటు  అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌,  రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం.  ఒకో ప్లాన్లో  రూ.799 రీచార్జ్‌పై వోడాఫోన్ వినియోగదారులు రోజుకు 4.5జీబీ డేటా వాడుకోవచ్చు. దీని ప్రకారం మొత్తం126జీబీ ఉచితం. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28 రోజులు.  ఇంకా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఆఫర్‌ చేస్తోంది. 

Related Posts