YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేరళకు సహయం అందించిన తిరుపతి రైల్వే ఉద్యోగులు

కేరళకు సహయం అందించిన తిరుపతి రైల్వే ఉద్యోగులు
కేరళ వరద బాధితుల సహాయార్ధం తిరుపతి రైల్వేస్టేషన్ ఉద్యోగస్తులు, కార్మికుల, రెండు యూనియన్ నాయుకులు, వ్యాపారస్తులు స్పందించారు. అధిక వర్షాలు, వరదల కారణంగా నిరాశ్రయులైన కేరళ వాసులకు ఆపన్నహస్తం అందించేందుకు ఉద్యోగులు ముందుకొచ్చారు. సోమవారం  తిరుపతి కి వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ వచ్చారు.  అయన బియ్యం, కొత్త బట్టలు, కొత్త వస్తువులు  వరద బాధితులకు తిరుపతి ఐఆర్సీటీసీ  తరపున  మేనేజర్ రమేష్ ఒక లారీ రైల్ నీర్ బాటల్స్ వి.ఐ.పి లాంజ్ లో అందించారు.

Related Posts