YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేరళకు సీపీఐ సహాయం

కేరళకు సీపీఐ సహాయం
కేరళ వరద బాధితులకోసం  సరుకులు, మందులు, బియ్యం , బట్టలు విరాళాలు సీపీఐ మంగళవారం సేకరించింది. తరువాత 15లక్షల విలువైన సామగ్రి వెళ్తున్న వాహనంకి  సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ జెండా ఊపి ప్రారంభించారు.  నారాయణ మాట్లాడుతూ కేరళ సహజ సిద్ధమైన అందాలతో ఉండేది.  మరో 50, 60ఏళ్ళు వచ్చిన పూర్వ వైభవం వస్తుందో...లేదో నని అన్నారు. విజయవాడలో ప్రతిఒక్కరు సహాయం అందించారు. ఇది కేవలం వుడతా భక్తి మాత్రమే. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు తప్ప మిగిలిన రాష్ట్రాలు అన్ని సహాయం అందించాయి.  కేరళకు సహాయం అందించటంలో కేసీఆర్ ని మెచ్చుకోవాలి. అందరికంటే ఎక్కువగా స్పందించారు.  విగ్రహాలకు అయ్యిన ఖర్చులో నాలుగో వంతు సహాయం చేసిన బావుండేది. కక్ష అంటే మోడిదే. కేరళ ప్రజలకు సహాయం అందించటంలో మోడీ విఫలం అయ్యారు.డ యూఏఈ  వాళ్ళు ప్రకటించిన 700 కోట్లకు అడ్డుపడుతున్నారు. ఇది దారుణం. దేశంలో ఎప్పుడు ఏమి జరిగినా సీపీఐ  స్పందిస్తుందని అన్నారు.

Related Posts